ప్రకృతి ముందు పుట్టింది. కొన్ని లక్షల సంవత్సరాలకు జీవం పుట్టింది . ఆ తరువాత కొన్ని కోట్ల సంవత్సరాలకు మనిషి పుట్టాడు. అంటే ప్రకృతి కి మనిషి అంటే అస్సలు ఇష్టం లేదన్నమాట. మరి ఈ ప్రకృతి తనని నడిపిస్తుందని మనిషి ఎందుకు నమ్ముతాడు ? సూర్యుడు, చంద్రుడు, గ్రహాలూ, నక్షత్రాలు తమ పని తాము చేసుకుంటూ పోతాయి. ఆ ఖగోళ వస్తువులు తనని సాసిస్తాయని మనిషి ఎందుకు అనుకుంటాడు ?
No comments:
Post a Comment